హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లోని గాయత్రినగర్, పద్మావతి నగర్, రామారావు నగర్, మూసాపేట డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ తూము శ్రవణ్ గౌడ్తో కలిసి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు రాజీ పడొద్దని సూచించారు. ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: నిజాంసాగర్ ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీరు..!