ETV Bharat / state

ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు: మహేశ్​ భగవత్​

author img

By

Published : Dec 4, 2020, 12:04 PM IST

ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ పేర్కొన్నారు. కమిషనరేట్​ పరిధిలోని పలు పోలింగ్​ కేంద్రాలను ఆయన​ పరిశీలించారు.

CP Mahesh Bhagwat inspected the polling stations
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు: మహేశ్​ భగవత్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని హయత్​నగర్​, సరూర్ నగర్​, విక్టోరియాల్లోని పోలింగ్​ కేంద్రాలను సీపీ మహేశ్​ భవగత్​ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే మాకు సమాచారం అందించాలని సూచించారు.

ముందుగా హయత్ నగర్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ తరువాత సరూర్ నగర్, వీఎమ్​ఎమ్​ హోమ్​ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు సిబ్బందికి సూచలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సీపీ వివరించారు.

ఇదీ చూడండి: లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని హయత్​నగర్​, సరూర్ నగర్​, విక్టోరియాల్లోని పోలింగ్​ కేంద్రాలను సీపీ మహేశ్​ భవగత్​ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే మాకు సమాచారం అందించాలని సూచించారు.

ముందుగా హయత్ నగర్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ తరువాత సరూర్ నగర్, వీఎమ్​ఎమ్​ హోమ్​ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు సిబ్బందికి సూచలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సీపీ వివరించారు.

ఇదీ చూడండి: లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.