ETV Bharat / state

రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు: సీపీ అంజనీ కుమార్​ - హైదరాబాద్​ తాజా వార్తలు

రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టొచ్చని... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రమాదం జరిగిన గంటలో రక్తం అందక చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

CP inaugurated mega blood donation camp in Nampally Hyderabad
రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చు: సీపీ అంజనీ కుమార్​
author img

By

Published : Mar 16, 2021, 3:02 PM IST

ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని... హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన గంటలో రక్తం అందక చాలా మంది మృతిచెందిన ఘటనలు ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టొచ్చన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన ఆటో డ్రైవర్లను ఆయన అభినందించారు.

ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని... హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన గంటలో రక్తం అందక చాలా మంది మృతిచెందిన ఘటనలు ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టొచ్చన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన ఆటో డ్రైవర్లను ఆయన అభినందించారు.

ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.