ETV Bharat / state

'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'

author img

By

Published : Nov 3, 2020, 1:45 PM IST

విపత్కర పరిస్థితుల్లో కూడా... సేవలు అందించిన నర్సింగ్ విద్యార్థులకు... కొవిడ్ రోగులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు రింగురోడ్డులోని కరోనా కేర్ సెంటర్లో నర్సింగ్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులను విధుల్లో నియమించారు. వారికి పరీక్షల షెడ్యూల్ విడుదల కావటంతో విధుల నుంచి రిలీవయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారు వారికి కృతజ్ఞతా పూర్వకంగా పూలు చల్లుతూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్​తో పాటు కరోనా కేర్ సెంటర్ ఇంఛార్జ్ టాండన్ పాల్గొన్నారు.

covid-patients-heartily-thanked-the-nursing-students-at-the-corona-care-center-on-the-guntur-ring-road
'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'

....

'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'

....

'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.