ETV Bharat / state

కొవిడ్​ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

author img

By

Published : May 21, 2021, 3:38 PM IST

కొవిడ్​ బాధితుల పట్ల ప్రతి ఒక్కరు మానవతా భావం కలిగి ఉండాలని కార్పొరేటర్​ సుప్రియ నవీన్​ గౌడ్​ అన్నారు. సేవ హి సంఘటనలో భాగంగా ముషీరాబాద్ డివిజన్​లో కొవిడ్​ బాధితులకు పీపుల్స్ ఫర్ హెల్ప్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Telangana news
ముషీరాబాద్​ వార్తలు

ముషీరాబాద్​ డివిజన్​లో కొవిడ్​ బాధితులకు పీపుల్స్​ ఫర్​ హెల్ప్​ చిల్ట్రన్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 11 రకాల నిత్యావసర సరకులు అందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ సుప్రియ నవీన్​ గౌడ్​ పాల్గొన్నారు.

రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని... ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని కార్పొరేటర్​ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంతోశ్​, రవి తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్​ డివిజన్​లో కొవిడ్​ బాధితులకు పీపుల్స్​ ఫర్​ హెల్ప్​ చిల్ట్రన్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 11 రకాల నిత్యావసర సరకులు అందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ సుప్రియ నవీన్​ గౌడ్​ పాల్గొన్నారు.

రోజురోజుకు కొవిడ్​ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయని... ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని కార్పొరేటర్​ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సంతోశ్​, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.