మందేస్తే.. ఎవరిని లెక్క చేయరు. కరోనా దెబ్బకు.. కల్లు కోసం లాక్డౌన్ కూడా పట్టించుకోని పరిస్థితి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో ఓ గీత కార్మికుడు ఈత చెట్టు ఎక్కాడు. ఆయన కిందకు దిగకుండానే కల్లు బాబులు ఎగబడుతున్నారు. కల్లు కోసం కొందరైతే చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
మందు బాబులకు నాలుక పీకేస్తున్నట్లు ఉంది.. ఇలా.. కల్లు కోసం ఆరాటపడుతున్నారు. దీంతో కల్లుకు గిరాకీ ఏర్పడింది. ఉదయమే చెట్టు వద్దకెళ్లి కల్లు కోసం కాచుకు కూర్చుంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల మేరకు కల్లు గీయరాదన్న హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి