ETV Bharat / state

ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. 6కు చేరిన వైరస్​ మరణాల సంఖ్య

author img

By

Published : Apr 9, 2020, 9:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఇవాళ మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కి చేరింది. ఈ రోజు ప్రకాశంలో 11, గుంటూరులో 2, కడపలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో ఒక్కో మరణం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మరణించారు.

corona-cases-in-ap-349
ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. 6కు చేరిన వైరస్​ మరణాల సంఖ్య
corona-cases-in-ap-349
ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. 6కు చేరిన వైరస్​ మరణాల సంఖ్య

corona-cases-in-ap-349
ఏపీలో మరో రెండు కరోనా కేసులు.. 6కు చేరిన వైరస్​ మరణాల సంఖ్య

ఇదీ చూడండి: నేడు మరో 18 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.