ETV Bharat / state

ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: కాంగ్రెస్​ నేత రాములు నాయక్​ - కాంగ్రెస్​ నేత రాములు నాయక్​ కేసీఆర్​పై విమర్శలు

కేసీఆర్​ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్​ నేత రాములు నాయక్​ ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశమిస్తున్నారంటూ ఆరోపించారు.

congress leader ramulu naik criticised on kcr govt in hyderabad
ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారు: కాంగ్రెస్​ నేత రాములు నాయక్​
author img

By

Published : Nov 14, 2020, 5:29 PM IST

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మరోసారి మోసం చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ హైదరాబాద్​ గాంధీభవన్​ వేదికగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశాలిస్తున్నారని ఆరోపించారు.

ప్రగతిభవన్‌లో పదవులు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నారంటూ రాములునాయక్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎస్టీలు తమ ప్రభావాన్ని చూపాలన్నారు. నాయిని కుటుంబాన్ని క్షోభకు గురిచేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు 6 నెలలు కూడా ఆగకుండా పదవి ఇచ్చారని.. శ్రీకాంత్​చారి తల్లి శంకరమ్మకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రతిసారి అమెను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మరోసారి మోసం చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్ హైదరాబాద్​ గాంధీభవన్​ వేదికగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైరవీకారులకు అవకాశాలిస్తున్నారని ఆరోపించారు.

ప్రగతిభవన్‌లో పదవులు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నారంటూ రాములునాయక్ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎస్టీలు తమ ప్రభావాన్ని చూపాలన్నారు. నాయిని కుటుంబాన్ని క్షోభకు గురిచేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు 6 నెలలు కూడా ఆగకుండా పదవి ఇచ్చారని.. శ్రీకాంత్​చారి తల్లి శంకరమ్మకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రతిసారి అమెను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.