ETV Bharat / state

ఆరు జిల్లాల్లో కాంగ్రెస్​కు కొత్త సారథులు - congress appointed 6 districts DCC presidents

ఆరు జిల్లాలకు కాంగ్రెస్​ అధిష్ఠానం డీసీసీ అధ్యక్షులను ఇవాళ నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వారి పేర్లను వెల్లడించారు.

congress appointed 6 districts DCC presidents
author img

By

Published : Oct 10, 2019, 5:48 PM IST

ఆరు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్​ అధిష్ఠానం ఇవాళ మరో ఆరుగురు డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వారి పేర్లను ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ కుమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, ములుగు, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకానికి ప్రతిపాదనలు పంపించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం... రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి పేర్లను ఆమోదించింది.

  • కుమురం భీం ఆసిఫాబాద్‌ -కె.విశ్వప్రసాదరావు
  • జయశంకర్‌ భూపాలపల్లి- అయిత ప్రకాష్‌ రెడ్డి
  • వికారాబాద్‌- టి.రామోహన్‌ రెడ్డి
  • ములుగు- నల్లెల కుమార్ స్వామి
  • నారాయణపేట- శివకుమార్ రెడ్డి
  • యాదాద్రి భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి

ఇవీ చూడండి:రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

ఆరు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్​ అధిష్ఠానం ఇవాళ మరో ఆరుగురు డీసీసీ అధ్యక్షులను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వారి పేర్లను ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ కుమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, ములుగు, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకానికి ప్రతిపాదనలు పంపించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం... రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి పేర్లను ఆమోదించింది.

  • కుమురం భీం ఆసిఫాబాద్‌ -కె.విశ్వప్రసాదరావు
  • జయశంకర్‌ భూపాలపల్లి- అయిత ప్రకాష్‌ రెడ్డి
  • వికారాబాద్‌- టి.రామోహన్‌ రెడ్డి
  • ములుగు- నల్లెల కుమార్ స్వామి
  • నారాయణపేట- శివకుమార్ రెడ్డి
  • యాదాద్రి భువనగిరి- కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి

ఇవీ చూడండి:రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

TG_Hyd_41_10_NEW_DCCs_AV_3038066 Reporter: Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం ఇవాళ ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ కొమరంబీమ్‌ ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, ములుగు, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకానికి చెంది ప్రతిపాదనలు పంపించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి..పార్టీకి మేలు జరుగుతుందని భావించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర కమిటీ పంపిన పేర్లను ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే కొమరంబీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు కె.విశ్వప్రసాదరావు, జయశంకర్‌ భూపాలపల్లి- అయిత ప్రకాష్‌ రెడ్డి, వికారాబాద్‌- టి.రామోహన్‌ రెడ్డి, ములుగు నల్లెల కుమార్ స్వామి, నారాయణపేట శివకుమార్ రెడ్డి, యాదగిరిభువనగిరి కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డిల పేర్లను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.