ETV Bharat / state

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ

author img

By

Published : Nov 4, 2019, 8:52 PM IST

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇం​ఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ

ఆర్టీసీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి అజయ్, సీఎస్​ ఎస్​కే జోషి, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ నెల 7న హైకోర్టులో ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై విచారణ ఉన్నందున... కోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు హాజరయ్యారు.

ఆర్టీసీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి అజయ్, సీఎస్​ ఎస్​కే జోషి, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ నెల 7న హైకోర్టులో ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై విచారణ ఉన్నందున... కోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు హాజరయ్యారు.

ఇవీచుడండి: చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి

Intro:Body:

narayana


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.