ఇదీ చదవండిః 'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్'
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఏపీ సీఎం ఆదేశం
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కోరుతూ... హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవో వెలువడే అవకాశం ఉంది.
![అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఏపీ సీఎం ఆదేశం cm-jagan-decides-to-enquire-chariot-fire-incident-with-cbi-ordered-dgp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8755267-598-8755267-1599752127100.jpg?imwidth=3840)
అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం
ఇదీ చదవండిః 'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్'
Last Updated : Sep 10, 2020, 11:13 PM IST