ETV Bharat / state

'వ్యవసాయ బిల్లులతో రైతుల అస్థిత్వానికి ప్రమాదం'

author img

By

Published : Sep 25, 2020, 9:15 PM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లుల వల్ల రైతుల అస్థిత్వానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.

'వ్యవసాయ బిల్లులతో రైతుల అస్థిత్వానికి ప్రమాదం'
'వ్యవసాయ బిల్లులతో రైతుల అస్థిత్వానికి ప్రమాదం'

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లులను కేంద్రం బలవంతంగా తెచ్చిందని పేర్కొన్న ఆయన... వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ రంగానికి, రైతుల అస్థిత్వానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం తిరిగి ఈ బిల్లులపై రైతుల్లో అవగాహన తీసుకొచ్చిఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లులను కేంద్రం బలవంతంగా తెచ్చిందని పేర్కొన్న ఆయన... వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ రంగానికి, రైతుల అస్థిత్వానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం తిరిగి ఈ బిల్లులపై రైతుల్లో అవగాహన తీసుకొచ్చిఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో బాలు గానం.. 52 రోజుల్లో రూ.20 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.