వర్ధమాన కథనాయకి నిఖిత పలువురు మోడల్స్ నగరంలో సందడి చేశారు. సెల్ఫోన్ బ్రాండ్ సెల్ బే తన 52వ షోరూం నగరంలో ఏర్పాటు చేసింది. ఆన్లైన్ సేవల కోసం.. ప్రత్యేక వెబ్సైట్ను కూడా తారలు ఆవిష్కరించారు.
వినియోగదారులకు అత్యున్నతమైన సేవలను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో నగరంలో పలు సెంటర్లలో అందుబాటులోనికి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగరాజు తెలిపారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 60 నిమిషాల లోపు ఇంటికి మొబైల్ తీసుకొస్తామని వివరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?