ETV Bharat / state

తిరుమలలో చిరుతపులి సంచారం..! - తిరుమలలో చిరుతపులి సంచారం వార్తలు

ఏపీలోని తిరుమలలోని బాలాజీ నగర్​లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. డప్పుల శబ్దంతో చిరుతపులిని తరిమే ప్రయత్నం చేశారు.

chirutha-in-tirumala-in-ap
తిరుమలలో చిరుతపులి సంచారం..!
author img

By

Published : Apr 17, 2020, 6:55 PM IST

తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి జనావాసాలలోకి చిరుతలు, ఎలుగుబంట్లు, రేచు కుక్కలు ప్రవేశిస్తున్నాయి. స్థానికుల నివాస ప్రాంగణం బాలాజీ నగర్​లో చిరుతపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది డప్పుల శబ్దంతో తరిమే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు.

తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి జనావాసాలలోకి చిరుతలు, ఎలుగుబంట్లు, రేచు కుక్కలు ప్రవేశిస్తున్నాయి. స్థానికుల నివాస ప్రాంగణం బాలాజీ నగర్​లో చిరుతపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది డప్పుల శబ్దంతో తరిమే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు.

ఇవీ చదవండి: కొడుకు కోసం 6 రాష్ట్రాలు.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.