ETV Bharat / state

'కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు సిద్ధమా?'

author img

By

Published : Oct 20, 2020, 6:46 PM IST

Updated : Oct 20, 2020, 7:56 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి హరీశ్​రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేంద్ర నిధులపై చర్చకు రావాలని వారికి సవాల్ విసిరారు.

'కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు సిద్ధమా?'

కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చర్చకు వస్తారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. కేంద్ర నిధులపై చర్చకు రావాలని ఆర్థిక మంత్రి హరీశ్​రావుకు సవాల్ విసిరారు. కేంద్ర నిధులపై ఆర్థికమంత్రికి స్పష్టతలేకపోవడం సిగ్గుచేటన్నారు. దుబ్బాకలో భాజపా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించబోమని డీకే అరుణ హెచ్చరించారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి హరీశ్​రావే టికెట్ ఇప్పించారని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధి ఏంటో హరీశ్​ చెప్పాలని నిలదీశారు. తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో దసరా వరకూ పరీక్షలన్నీ వాయిదా

కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్​తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చర్చకు వస్తారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రకటించారు. కేంద్ర నిధులపై చర్చకు రావాలని ఆర్థిక మంత్రి హరీశ్​రావుకు సవాల్ విసిరారు. కేంద్ర నిధులపై ఆర్థికమంత్రికి స్పష్టతలేకపోవడం సిగ్గుచేటన్నారు. దుబ్బాకలో భాజపా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించబోమని డీకే అరుణ హెచ్చరించారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి హరీశ్​రావే టికెట్ ఇప్పించారని ఆమె ఆరోపించారు. దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధి ఏంటో హరీశ్​ చెప్పాలని నిలదీశారు. తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలో దసరా వరకూ పరీక్షలన్నీ వాయిదా

Last Updated : Oct 20, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.