మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీశైలం ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను మాడవీధులలో ఉరేగించారు. రథాలను లాగేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.
శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆలయ పురవీధుల్లో.. రథోత్సవం నిర్వహించారు.
![శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10981809-996-10981809-1615552563756.jpg?imwidth=3840)
శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీశైలం ఆలయంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను మాడవీధులలో ఉరేగించారు. రథాలను లాగేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.
శ్రీశైల పురవీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
ఇదీ చదవండి: ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది: సీఎం