ETV Bharat / state

పంజాగుట్టలో రక్తదాన శిబిరం - khairathabad mla danam nagender

హైదరాబాద్​ పంజాగుట్టలో పీస్ అవెన్యూ రెసిడెంట్స్‌ వేల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

blood donation camp
రక్తదాన శిబిరం
author img

By

Published : Feb 16, 2020, 9:21 PM IST

హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో పీస్ అవెన్యూ రెసిడెంట్స్‌ వేల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శిబిరంలో పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రేపు పీపుల్స్​ ప్లాజా వద్ద నిర్వహించే హరితహారం కార్యక్రమనికి సీఎం కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.

హైదరాబాద్ పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో పీస్ అవెన్యూ రెసిడెంట్స్‌ వేల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శిబిరంలో పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రేపు పీపుల్స్​ ప్లాజా వద్ద నిర్వహించే హరితహారం కార్యక్రమనికి సీఎం కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు.

రక్తదాన శిబిరం

ఇదీ చదవండి:స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.