ETV Bharat / state

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా: ఎమ్మెల్సీ రామచంద్రరావు - సభ్యత్వ నమోదు

సికింద్రాబాద్​లో ఎమ్మెల్సీ రామచంద్రరావు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా :ఎమ్మెల్సీ రామచంద్రరావు
author img

By

Published : Aug 18, 2019, 1:40 PM IST

సికింద్రాబాద్​ అల్వాల్​లోని శివనగర్​లో ఆన్​లైన్​ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు చేపట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అని తెలిపారు. అల్వాల్, వెంకటాపూర్, మచ్చబొల్లారం డివిజన్లలో 5000 సభ్యత్వాలు నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పక్క ఉన్న భూములు, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు కోరారు.

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా :ఎమ్మెల్సీ రామచంద్రరావు

ఇదీ చూడండి :మాజీ మేయర్​తో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సమావేశం

సికింద్రాబాద్​ అల్వాల్​లోని శివనగర్​లో ఆన్​లైన్​ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు చేపట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అని తెలిపారు. అల్వాల్, వెంకటాపూర్, మచ్చబొల్లారం డివిజన్లలో 5000 సభ్యత్వాలు నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పక్క ఉన్న భూములు, ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు కోరారు.

తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా :ఎమ్మెల్సీ రామచంద్రరావు

ఇదీ చూడండి :మాజీ మేయర్​తో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సమావేశం

Vamshi..Secunderabad..సికింద్రాబాద్ యాంకర్ ..రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరిస్తారని నమ్మకం తమకు ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పష్టం చేశారు..అల్వాల్ లోని శివ నగర్ లో ఇంటింట తిరుగుతూ ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు..రేపు పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు అని దేశవ్యాప్తంగా మోడీ వైపు చూస్తున్నారని వెల్లడించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తెరాస కు ప్రత్యామ్నాయం బిజెపి అని ప్రజలు చెబుతున్నారని అన్నారు..బిజెపి విధానాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు..ఇంటింటా తిరుగుతున్న సమయంలో ప్రజల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు..అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలను రాబోయే సమావేశాల్లో తాను ప్రస్తావిస్తానని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు..అల్వాల్ వెంకటాపూర్ మచ్చ బొల్లారం డివిజన్లలో 5000 సభ్యత్వాలు నమోదవడం హర్షించదగ్గ విషయమని అన్నారు..చెరువుల పక్క ఉన్న భూములు,ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించేందుకు సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు...రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని శిలాఫలకాలు వరకు మాత్రమే పరిమితం అయ్యారు అని అన్నారు..బైట్ రామచంద్ర రావు ఎమ్మెల్సీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.