ETV Bharat / state

ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్​ ఫిర్యాదు.. ఎందుకంటే..?

సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేతను ఖండిస్తూ... భాజపా ఎమ్మెల్సీ రాం చందర్​రావు మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్​పై సైఫాబాద్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Jul 13, 2020, 6:44 PM IST

bjp mlc ram chandar rao complaint on kcr
ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ రాంచందర్​ ఫిర్యాదు.. ఎందుకంటే..?

సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేతపై సైఫాబాద్​ పోలీసుస్టేషన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఫిర్యాదు చేశారు.

దేవాలయం కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మీద క్రిమినల్​ కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేతపై సైఫాబాద్​ పోలీసుస్టేషన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఫిర్యాదు చేశారు.

దేవాలయం కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మీద క్రిమినల్​ కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.