ETV Bharat / state

భాజపా నేత లక్ష్మణ్​కు కరోనా పాజిటివ్

author img

By

Published : May 17, 2021, 11:23 AM IST

Updated : May 17, 2021, 11:28 AM IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు.

bjp-leader-laxman-tested-corona-positive
భాజపా నేత లక్ష్మణకు కరోనా పాజిటివ్

దేశమంతా కరోనాతో అతలాకుతులం అవుతుంది. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్​డౌన్ విధించాయి. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​కు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.

దేశమంతా కరోనాతో అతలాకుతులం అవుతుంది. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడ లాక్​డౌన్ విధించాయి. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​కు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్​ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: కేటీఆర్​కు వెల్లువెత్తుతున్న వినతులు... భరోసా ఇస్తున్న మంత్రి

Last Updated : May 17, 2021, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.