ETV Bharat / state

బైక్ ర్యాలీగా వెళ్లి భాజపాలో చేరిన నేతలు

ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల యువత పెద్దఎత్తున భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ నాయకుడు మేకల సారంగపాణి అన్నారు.

author img

By

Published : Aug 25, 2019, 6:43 AM IST

బైక్ ర్యాలీగా వెళ్లి భాజపాలో చేరిన నేతలు

ప్రజాసంక్షేమం కోసమే ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి అన్నారు. నగరంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. శనివారం కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ పలువురితో కలిసి తార్నాక చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లి కిషన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గడిచిన రోజులు, తాను పనిచేసిన పార్టీలు అభివృద్ధిలో కుంటుపడి, ప్రజాక్షేమం మరిచాయని అందుకే భాజపాలో చేరుతున్నట్లు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీయర్ నాయకులు మేకల సారంగపాణి, రవిప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్​లు హాజరయ్యారు.

బైక్ ర్యాలీగా వెళ్లి భాజపాలో చేరిన నేతలు

ఇదీ చూడండి : దేశం గొప్ప నేతను కోల్పోయింది: భాజపా

ప్రజాసంక్షేమం కోసమే ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి అన్నారు. నగరంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. శనివారం కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ పలువురితో కలిసి తార్నాక చౌరస్తా నుంచి భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లి కిషన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గడిచిన రోజులు, తాను పనిచేసిన పార్టీలు అభివృద్ధిలో కుంటుపడి, ప్రజాక్షేమం మరిచాయని అందుకే భాజపాలో చేరుతున్నట్లు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీయర్ నాయకులు మేకల సారంగపాణి, రవిప్రసాద్ గౌడ్, వెంకటేష్ గౌడ్​లు హాజరయ్యారు.

బైక్ ర్యాలీగా వెళ్లి భాజపాలో చేరిన నేతలు

ఇదీ చూడండి : దేశం గొప్ప నేతను కోల్పోయింది: భాజపా

TG_HYD_54_18_BJP_JOINING_RALLY_AB_TS10014 Contributor: Sriram Yadav Scriipt: Razaq ( 3260212 ) Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) దేశాభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకొచ్చిన సంస్కరణలకు ఆకర్షితులమై బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నాయకులు మొగుళ్ల పల్లి ఉపేందర్ గుప్త వెల్లడించారు. చైతన్య పురి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు దాదాపు 3వేల మంది తో భారీ ర్యాలీ గా తరలివెళ్లారు.ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలలో ప్రధానంగా 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, ట్రిపుల్ తలాక్ బిల్లు, 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాలు దేశంలో పెనుమార్పులు తెచ్చాయన్నారు. భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో తిరుగులేని శక్తిగా నిలిపిన నరేంద్రమోదీ నాయకత్వంను మరింత బలపరిచేందుకు ఈ రోజు కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్ షా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జె పి నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రాజ్యసభసభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారని వెల్లడించారు. విజువల్స్.. బైట్: మొగుళ్ల పల్లి ఉపేందర్ గుప్త.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.