ETV Bharat / state

'విజయారెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి '

ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తహసీల్దార్​ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

author img

By

Published : Nov 6, 2019, 6:22 PM IST

Updated : Nov 6, 2019, 6:43 PM IST

భట్టి విక్రమార్క

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆక్షేపించారు. పార్ట్​​-బీలో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు.

'విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి'

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆక్షేపించారు. పార్ట్​​-బీలో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్​ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు.

'విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి'

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్​మెట్​లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా

TG_Hyd_50_06_Bhatti_On_KCR_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ అసెంబ్లీ OFC నుంచి వచ్చింది. ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఒక అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదని తెలిపారు. ఇది మన రాష్ట్రంలో జరగడం బాధాకరమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని ఆయన ఆక్షేపించారు. పార్ట్‌ బీలో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. దాని వల్లనే ఇలాంటి ఘటనలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని ఆరోపించారు. తహసీల్దార్ హత్య ఘటనపై సిట్టింగ్ జడ్జీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
Last Updated : Nov 6, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.