ETV Bharat / state

సికింద్రాబాద్​లో బతుకమ్మ చీరల పంపిణీ - సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ

సికింద్రాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లబ్ధిదారులకు చీరలు అందించారు.

పేదింటి మహిళలు కొత్త చీరలతో పండుగా జరుపుకోవాలి : పద్మారావు గౌడ్
author img

By

Published : Sep 24, 2019, 4:58 PM IST

పేదింటి మహిళలు కొత్త చీరలతో పండుగా జరుపుకోవాలి : పద్మారావు గౌడ్

బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారు 60,000 చీరలను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

పేదింటి ఆడపడుచులు అందరితో సమానంగా కొత్త చీరలు ధరించి పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం వారికే ఈ చీరల తయారీ పనులను కేటాయించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి రేషన్కార్డుల్లో పేరు కలిగిన అన్నిమతాలు, కులాల మహిళలకు చీరలు అందించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గతేడాది 34,685 మంది మాత్రమే చీరలు పొందగా ఈసారి ఐదు డివిజన్లలో కలిపి 60,580 మందికి అందించనున్నారు.

ఇవీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

పేదింటి మహిళలు కొత్త చీరలతో పండుగా జరుపుకోవాలి : పద్మారావు గౌడ్

బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారు 60,000 చీరలను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

పేదింటి ఆడపడుచులు అందరితో సమానంగా కొత్త చీరలు ధరించి పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం వారికే ఈ చీరల తయారీ పనులను కేటాయించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి రేషన్కార్డుల్లో పేరు కలిగిన అన్నిమతాలు, కులాల మహిళలకు చీరలు అందించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గతేడాది 34,685 మంది మాత్రమే చీరలు పొందగా ఈసారి ఐదు డివిజన్లలో కలిపి 60,580 మందికి అందించనున్నారు.

ఇవీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

Intro:సికింద్రాబాద్ యాంకర్..తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ను గొప్పగా జరుపుకోవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు ..సికింద్రాబాద్ 60000 చీరలను నియోజకవర్గ పరిధిలోని పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.. డుగల విశిష్టత, గొప్పతనం విశ్వవ్యాప్తంగా పెరిగింది.. పేదింటి ఆడపడుచులు కూడా పండుగ రోజు అందరితో సమానంగా కొత్త చీరలు ధరించి పండుగలు జరుపుకోవాలి అనే మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చీరల పంపిణీ మొదలు పెట్టారు.. అంతేకాకుండా చేనేత కార్మికులు కూడా ఆదుకోవడం కోసం వారితోనే చీరల తయారీ చేపట్టినట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలోసికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని తెలంగాణా శాసన సభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు.
-         తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణిని ఏటా నిర్వహిస్తోంది.
-         ప్రస్తుత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కోటీ రెండు లక్షల మంది మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణి చేస్తున్నాము.
-         జంట నగరాల పరిధిల్లో 30 సర్కిలలో 15 లక్షల 40 వేల మందికి ఈ రోజు నుంచే చీరల పంపిణి
-         రేషన్ కార్డులో పేరు కలిగిన 18 సంవత్సరాల వయసు కలిగిన అన్ని మతాలు, కులాల మహిళలందరికీ చీరలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు .
-         సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో కలిపి 60,580 మందికి బతుకమ్మ చీరలు
-         గత సంవత్సరం 34,685 మంది మాత్రమే పొందారు.
-         5 దివిజన్లలలో కలిపి 45 రేషన్ దుకాణాల్లోని 60,580 మందికి బతుకమ్మ చీరలు పంపిణి చేసేందుకు 23 కేంద్రాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించాము. ఈ కేంద్రాల్లో బుధవారం నుంచే పంపిణి ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు
                  Byte.. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.