ETV Bharat / state

ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు - విశాఖ తీరంలో బంగ్లాదేశ్​ నౌక

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు కోస్ట్​గార్డ్​ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ముందుగా విద్యుత్​ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

bangladesh-ship-rescue-operations-started-in-visakha-coastal-area
ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు
author img

By

Published : Oct 16, 2020, 3:26 PM IST

ఏపీలోని విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్​ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు.

ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.

ఏపీలోని విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్​ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు.

ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: త్రీడీ వీడియోలు చూసిన అనుభవం రెండు ప్రాణాలను కాపాడింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.