ETV Bharat / state

"బతుకమ్మకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి" - బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది

జాతీయ స్థాయిలో బతుకమ్మకు గుర్తింపు తీసుకొచ్చేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు.

బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ
author img

By

Published : Oct 3, 2019, 9:02 PM IST

బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ

బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరముందని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​

బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న బండారు దత్తాత్రేయ

బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరముందని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్​

TG_Hyd_48_03_Kishan Reddy On Weaver's_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) చేనేత వస్త్రాలను ధరించి... చేనేత కార్మికులకు అండగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని పద్మాక్షి సిల్క్స్ వస్త్రశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి మార్పులకు అనుగుణంగా ప్రజలు మార్పు చెందుతున్నారన్నారు. ముఖ్యంగా సమాజంలో సగభాగం అయిన మహిళలు కొత్త రకాలు ఫ్యాషన్ పద్ధతులను అవలంభిస్తూ ప్రత్యేక ఉండటంలో ముందున్నారన్నారు. మహిళలకు నచ్చే విధంగా పద్మాక్షి సిల్క్స్ లో వస్త్రాలు ఉన్నాయని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ సూచించిన విధంగా స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయన కోరారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలను పండుగల సమయంలో కొనుగోలు చేసి చేనేతకారులకు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు . బైట్ : బైట్ : కిషన్ రెడ్డి ( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.