ETV Bharat / state

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

author img

By

Published : Nov 9, 2019, 5:49 PM IST

సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై వెలువరించిన తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. అందరూ శాంతి, సహనంతో ఉండాలని కోరారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఈ వివాదం ఎప్పటినుంచో రావణకాష్టంలా రగులుతూనే ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా తీర్పు ఇచ్చినందకు సంతోషంగా ఉందని వెల్లడించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని సూచించారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఈ వివాదం ఎప్పటినుంచో రావణకాష్టంలా రగులుతూనే ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా తీర్పు ఇచ్చినందకు సంతోషంగా ఉందని వెల్లడించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని సూచించారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.