ETV Bharat / state

సస్యశ్యామలం చేస్తాం

వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం... దేశానికే ఆదర్శంగా నిలబడుతోందని కేసీఆర్​ స్పష్టం చేశారు. తెలంగాణాను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు కృతనిశ్చయులై ఉన్నామన్నారు సీఎం.

author img

By

Published : Feb 22, 2019, 1:47 PM IST

Updated : Feb 22, 2019, 4:34 PM IST

వ్యవసాయాభివృద్ధికై...

వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ఖర్చు చేసినట్టు దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చుపెట్టట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యాఖ్యానించారు. బడ్జెట్​లో వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.

మిషన్ కాళేశ్వరం

ఈ ఏడాది నీటి పారుదల రంగానికి రూ.22,500కోట్లు కేటాయించారు.దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర జల సంఘం ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే రైతులకు నీళ్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. మిషన్​ కాకతీయ ద్వారా 20వేల చెరువులను ఇప్పటికే పునరుద్ధరించామని తెలిపారు.

వ్యవసాయాభివృద్ధికై...

వ్యవసాయాభివృద్ధికి తెలంగాణ ఖర్చు చేసినట్టు దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చుపెట్టట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యాఖ్యానించారు. బడ్జెట్​లో వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.

మిషన్ కాళేశ్వరం

ఈ ఏడాది నీటి పారుదల రంగానికి రూ.22,500కోట్లు కేటాయించారు.దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర జల సంఘం ప్రశంసలు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే రైతులకు నీళ్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. మిషన్​ కాకతీయ ద్వారా 20వేల చెరువులను ఇప్పటికే పునరుద్ధరించామని తెలిపారు.

వ్యవసాయాభివృద్ధికై...
Last Updated : Feb 22, 2019, 4:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.