రామజన్మభూమి అయోధ్యలో ఇవాళ ఆలయానికి భూమి పూజ చేసిన సందర్భంలో ఓ కళాకారుడు తన నాసికతో సీతారాముల చిత్రం గీసి మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో నివాసముండే సత్యవోలు రాంబాబు సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంస్థ నడుపుతున్నాడు. ముక్కుతో ఇలాంటి చిత్రాలను వేయగలడు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?