ETV Bharat / state

ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు - Hyderabad news

రామమందిర పూజ సందర్భంగా ఓ వ్యక్తి సీతారాముల పెయింటింగ్​ను వేశాడు. అందులో ఏముంది అంటారా.. అతను బ్రెష్​తో వేయలేదు.. తన ముక్కుతో పెయింటింగ్​ వేసి.. అబ్బుర పరిచాడు.

ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు
ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు
author img

By

Published : Aug 5, 2020, 8:54 PM IST

రామజన్మభూమి అయోధ్యలో ఇవాళ ఆలయానికి భూమి పూజ చేసిన సందర్భంలో ఓ కళాకారుడు తన నాసికతో సీతారాముల చిత్రం గీసి మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో నివాసముండే సత్యవోలు రాంబాబు సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంస్థ నడుపుతున్నాడు. ముక్కుతో ఇలాంటి చిత్రాలను వేయగలడు.

రామజన్మభూమి అయోధ్యలో ఇవాళ ఆలయానికి భూమి పూజ చేసిన సందర్భంలో ఓ కళాకారుడు తన నాసికతో సీతారాముల చిత్రం గీసి మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో నివాసముండే సత్యవోలు రాంబాబు సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంస్థ నడుపుతున్నాడు. ముక్కుతో ఇలాంటి చిత్రాలను వేయగలడు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.