ETV Bharat / state

'ఎంపీ రంజిత్​రెడ్డి కోళ్ల పరిశ్రమకు అక్రమ లబ్ధి '

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు.

author img

By

Published : Sep 8, 2019, 6:15 PM IST

'రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది'

మొక్కజొన్న కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి కోళ్ల పరిశ్రమలకు నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలకు, మరికొందరు వ్యాపారులకు 32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను తక్కువ ధరకు అమ్మారని వివరించారు.

'రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది'

ఇదీ చూడండి :ఆస్తి కోసం అంత్యక్రియల నిలిపివేత...!

మొక్కజొన్న కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి కోళ్ల పరిశ్రమలకు నిబంధనలకు వ్యతిరేకంగా తక్కువ ధరకు విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలకు, మరికొందరు వ్యాపారులకు 32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను తక్కువ ధరకు అమ్మారని వివరించారు.

'రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది'

ఇదీ చూడండి :ఆస్తి కోసం అంత్యక్రియల నిలిపివేత...!

Intro:tg-hyd-44-17-kodandaram-av-ts10009

ప్రస్తుతం రాజకీయాలకు రావాలంటే నాయకులు భయపడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు


Body:హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు


Conclusion:ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు స్వార్థ మైన సేవచేసే రాజకీయాలు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి లోకి వచ్చేవారు కోట్లకు కోట్లు కుమ్మరిస్తూ అధికారం కోసం ప్రయత్నించడం విచారకరమన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.