ETV Bharat / state

సీఏఏతో అమాయకులకే ప్రమాదం: జస్టిస్ చంద్రకుమార్

author img

By

Published : Feb 25, 2020, 10:14 PM IST

పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనను అలయన్స్ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ రాష్ట్ర కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు కమిటీ కన్వీనర్​ జస్టిస్​ చంద్రకుమార్​ తెలిపారు.

against caa, nrc, npr state  committee
​ జస్టిస్​ చంద్రకుమార్

సీఏఏను రద్దు చేయాలంటూ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్​ జస్టిస్​ చంద్రకుమార్ డిమాండ్​ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు హైదరాబాద్​లో తెలిపారు.

ఎన్​పీఆర్​ నిబంధనలు పూర్తిగా దళిత, గిరిజన, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అందులోని ప్రశ్నలకు సరైన ఆధారాలు చూపని వారు పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు ఈ ప్రక్రియతో నిర్బంధ గృహాలకు తరలించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

​ జస్టిస్​ చంద్రకుమార్

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

సీఏఏను రద్దు చేయాలంటూ ఎగైనెస్ట్ సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్​ జస్టిస్​ చంద్రకుమార్ డిమాండ్​ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌరసత్వ నమోదు.. జాతీయ పౌర గణనకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు హైదరాబాద్​లో తెలిపారు.

ఎన్​పీఆర్​ నిబంధనలు పూర్తిగా దళిత, గిరిజన, మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అందులోని ప్రశ్నలకు సరైన ఆధారాలు చూపని వారు పౌరసత్వం కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు ఈ ప్రక్రియతో నిర్బంధ గృహాలకు తరలించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

​ జస్టిస్​ చంద్రకుమార్

ఇదీ చూడండి: 'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.