ETV Bharat / state

గోషామహల్‌లో నిత్యావసర సరకుల పంపిణీ - గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకులు పంపిణీ

ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

adithya charitable trust distributed food at goshamahal constituency hyderabad
గోషామహల్‌లో నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : Apr 22, 2020, 6:17 PM IST

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాంబాగ్‌లోని ప్రతీ పేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులను ట్రస్ట్ వ్యవస్థాపకులు నంద కిషోర్ బిలాల్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని... మీ కాలనీకే వచ్చి సరకులు అందిస్తామని ట్రస్ట్‌ వ్యవస్థాకులు తెలిపారు.

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాంబాగ్‌లోని ప్రతీ పేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరకులను ట్రస్ట్ వ్యవస్థాపకులు నంద కిషోర్ బిలాల్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని... మీ కాలనీకే వచ్చి సరకులు అందిస్తామని ట్రస్ట్‌ వ్యవస్థాకులు తెలిపారు.

ఇదీ చూడండి: పనులు కరువై... బతుకు బరువై...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.