చంద్రబాబు కాన్వాయ్లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడం వల్ల ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. ఇలా అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ఎస్కార్ట్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటివ్