ETV Bharat / state

ఏబీవీపీ సంబురాలు

వైమానిక దాడితో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు సంబురాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్​కు సరైన గుణపాఠం చెప్పారని నిజాం కళాశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 26, 2019, 3:34 PM IST

ఏబీవీపీ సంబురాలు

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారతవాయుసేనను అభినందిస్తూ నిజాం కళాశాల విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. బషీర్​బాగ్ చౌరస్తాలో భారత్ మాతాకిజై అంటూ ఏబీవీపీ విద్యార్థులు నినాదాలు చేశారు. భారత సైన్యంకు యావత్ దేశం అండగా ఉంటుందని తెలిపారు.

ఏబీవీపీ సంబురాలు

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారతవాయుసేనను అభినందిస్తూ నిజాం కళాశాల విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. బషీర్​బాగ్ చౌరస్తాలో భారత్ మాతాకిజై అంటూ ఏబీవీపీ విద్యార్థులు నినాదాలు చేశారు. భారత సైన్యంకు యావత్ దేశం అండగా ఉంటుందని తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.