ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు, 4 మరణాలు

author img

By

Published : Oct 25, 2020, 9:38 AM IST

Updated : Oct 25, 2020, 10:21 AM IST

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు, 4 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు, 4 మరణాలు

09:35 October 25

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 2,31,252కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా... మొత్తం మృతుల సంఖ్య 1,307కి చేరింది. కరోనా నుంచి మరో 1,446 మంది కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,10,480కి చేరింది.  

రాష్ట్రంలో 19,465 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 16,430 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 185 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 89, మేడ్చల్‌ జిల్లాలో 86 కేసులు వెలుగుచూశాయి.

ఇవీచూడండి: ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం

09:35 October 25

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 978 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 2,31,252కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా... మొత్తం మృతుల సంఖ్య 1,307కి చేరింది. కరోనా నుంచి మరో 1,446 మంది కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,10,480కి చేరింది.  

రాష్ట్రంలో 19,465 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 16,430 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 185 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 89, మేడ్చల్‌ జిల్లాలో 86 కేసులు వెలుగుచూశాయి.

ఇవీచూడండి: ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం

Last Updated : Oct 25, 2020, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.