ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1286 కరోనా​ కేసులు.. 12 మంది మృతి

author img

By

Published : Aug 4, 2020, 9:18 AM IST

Updated : Aug 4, 2020, 10:07 AM IST

1286 new-corona-cases registered in the state
రాష్ట్రంలో కొత్తగా 1286 కరోనా​ కేసులు.. 12 మంది మృతి

09:16 August 04

రాష్ట్రంలో కొత్తగా 1286 కరోనా​ కేసులు.. 12 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 68,946కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 563కు పెరిగింది. ఇప్పటి వరకు 49,675 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జీ కాగా.. ప్రస్తుతం 18,708 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. వీరిలో 11,935 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

తాజా కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 391 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్​ జిల్లాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72 శాతానికి చేరింది.

ఇదీచూడండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు

09:16 August 04

రాష్ట్రంలో కొత్తగా 1286 కరోనా​ కేసులు.. 12 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది ఈ మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 68,946కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 563కు పెరిగింది. ఇప్పటి వరకు 49,675 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జీ కాగా.. ప్రస్తుతం 18,708 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. వీరిలో 11,935 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

తాజా కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 391 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 121, కరీంనగర్​ జిల్లాలో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72 శాతానికి చేరింది.

ఇదీచూడండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు

Last Updated : Aug 4, 2020, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.