ETV Bharat / state

'ఇంటర్' వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించాలి: పొన్నం - ponnam about inter results

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై జోక్యం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ గవర్నర్​కు లేఖ రాశారు. గ్లోబరీనా టెక్నాలజీస్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సుమోటోగా స్వీకరించాలి: పొన్నం
author img

By

Published : Apr 23, 2019, 10:45 PM IST

ఇంటర్‌ బోర్డు అవకతవకలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. ఇంటర్ పరీక్ష పలితాల్లో గ్లోబరీనా టెక్నాలజీస్‌ నిర్లక్ష్యంతోనే ఏ పాపం తెలియని 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాలని కోరారు.

ఇంటర్‌ బోర్డు అవకతవకలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. ఇంటర్ పరీక్ష పలితాల్లో గ్లోబరీనా టెక్నాలజీస్‌ నిర్లక్ష్యంతోనే ఏ పాపం తెలియని 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి: 'పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'

Intro:TG_KRN_12_11_CONGRESS_PONNAM_AB_C5

తెలంగాణలో పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రజలు పెద్ద మొత్తంలో ఆశీర్వదిస్తారని ని కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ లోని యునైటెడ్ పాఠశాలలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడని ఆయన జోస్యం చెప్పారు

బైట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి


Body:య్


Conclusion:కేక్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.