ఇంటర్ బోర్డు అవకతవకలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గవర్నర్ నరసింహన్కు లేఖ రాశారు. ఇంటర్ పరీక్ష పలితాల్లో గ్లోబరీనా టెక్నాలజీస్ నిర్లక్ష్యంతోనే ఏ పాపం తెలియని 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి చర్య తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: 'పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి'