ETV Bharat / state

వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యువకుడు

తన భూమిని కొంత మంది కబ్జా చేశారని... తనకు న్యాయం చేయాలంటూ ఓ యువకుడు వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వేకాలనీలో చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 19, 2019, 11:21 AM IST

వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యువకుడు

భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వేకాలనీలో ఓ యువకుడు వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. పాల్వంచలో తన భూమిని కబ్జా చేశారని.. గత నాలుగు సంవత్సరాలుగా అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. యువకుడు పాల్వంచ కిన్నెరసానికి చెందిన గౌతమ్​గా గుర్తించారు.

వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యువకుడు

భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వేకాలనీలో ఓ యువకుడు వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. పాల్వంచలో తన భూమిని కబ్జా చేశారని.. గత నాలుగు సంవత్సరాలుగా అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ వాటర్​ ట్యాంక్​ ఎక్కాడు. యువకుడు పాల్వంచ కిన్నెరసానికి చెందిన గౌతమ్​గా గుర్తించారు.

వాటర్​ ట్యాంక్​ ఎక్కిన యువకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.