ETV Bharat / state

ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా

author img

By

Published : Nov 24, 2019, 10:53 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రజా రవాణాను కాపాడాలని కోరారు.

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 3 గంటల పాటు బస్సులను అడ్డుకోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

భద్రాచలం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో నుంచి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. సుమారు 3 గంటల పాటు బస్సులను అడ్డుకోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Intro:ఆర్టీసీ


Body:ధర్నా


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి డిపో ఎదుట కూర్చొని బస్సులను బయటకు పోనీయకుండా అడ్డుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 7 గంటల వరకు ధర్నా చేయడంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసేందుకు యత్నించగా ఆర్టీసీ కార్మికులు ధర్నా విరమించుకున్నారు సుమారు 3గంటలపాటు బస్సులను అడ్డుకోవడంతో దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.