ETV Bharat / state

భద్రాద్రిలో నామ ఎన్నికల ప్రచారం

భద్రాద్రి జిల్లాల్లో తెరాస నాయకుల ప్రచారం జోరందుకుంది. 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రాద్రిలో నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Mar 30, 2019, 5:04 PM IST

ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల, నామ నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం తెరాస పార్లమెంట్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ తెరాసను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నామ నాగేశ్వరరావు అన్నారు. తనను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి :కన్నడ యువత పెళ్లిళ్లకు 'చెత్త' సమస్య

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల, నామ నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం తెరాస పార్లమెంట్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. అశ్వారావుపేట పట్టణంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ తెరాసను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..

ముఖ్యమంత్రి కేసీఆర్​ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నామ నాగేశ్వరరావు అన్నారు. తనను గెలిపించి సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి :కన్నడ యువత పెళ్లిళ్లకు 'చెత్త' సమస్య

Intro:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయింది


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సచ్చి పోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మహబూబాబాద్ ఎంపీ తెరాస అభ్యర్థి కవిత విజయాన్ని కాంక్షిస్తూ మనుగురులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సత్తాను దేశ ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రంలో తెరాస పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా కోరారు. గిరిజన నియోజకవర్గాల్లో పొడుగు ఉన్న సమస్యను తాగునీటి సమస్యను సీఎం కేసీఆర్ ర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నారని అన్నారు. ప్రభు కాలంలో మణుగూరు ప్రాంత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.


Conclusion:ధరలు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాస పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిగా కానీ కీలకమైన వ్యక్తి కాదని వివరించారు పోతున్నారని జోస్యం చెప్పారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.