ETV Bharat / state

మావోయిస్టుల మరో దుశ్చర్య.. 5 వాహనాలకు నిప్పు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరో విధ్వంసం సృష్టించారు. బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీసు స్టేషన్​ పరిధిలో వాహనాలను తగలబెట్టారు. తమ ఉనికి చాటుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

moist burns vehicles, chhattisgarh moist
వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు
author img

By

Published : Apr 11, 2021, 6:21 PM IST

ఛత్తీస్​గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్​లో నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద 5 వాహనాలను తగలబెట్టారు.

కొంత కాలంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండగా మావోయిస్టులు ఇవాళ ఈ ఘటనకు పాల్పడ్డారు.

తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- ఓ మావోయిస్టు హతం

ఛత్తీస్​గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్​లో నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద 5 వాహనాలను తగలబెట్టారు.

కొంత కాలంగా ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండగా మావోయిస్టులు ఇవాళ ఈ ఘటనకు పాల్పడ్డారు.

తెలంగాణ-ఛత్తీస్​గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- ఓ మావోయిస్టు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.