ETV Bharat / state

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి - రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. ముఖ్య నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి తరఫున మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు రోడ్​షో నిర్వహించారు. మణుగూరును దత్తత్త తీసుకుంటానని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది: ఎర్రబెల్లి
author img

By

Published : Mar 29, 2019, 9:35 PM IST

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మణుగూరులో రోడ్ షో నిర్వహించారు. గిరిజన నియోజకవర్గాలల్లో పొడు భూములు, తాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నారని అన్నారు.

మణుగూరు రోడ్​షోలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి:'జూన్​లో దేశ ప్రజలు ఆశ్చర్యపోయే నిర్ణయం'

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా మణుగూరులో రోడ్ షో నిర్వహించారు. గిరిజన నియోజకవర్గాలల్లో పొడు భూములు, తాగునీటి సమస్యపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తున్నారని అన్నారు.

మణుగూరు రోడ్​షోలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి:'జూన్​లో దేశ ప్రజలు ఆశ్చర్యపోయే నిర్ణయం'

Intro:Hyd_tg_50_29_3_fire accident_avb_c2
మేడ్చల్ : జీడిమెట్ల
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

Name : Sripathi Upender
Mobile : 9000149830

Note : సేమ్ ఆర్టికల్ తో ముందుగా రెండు పంపించాను పరిశీలించగలరు


Body:ఏలాంటి హెచ్చరికలు చేసిన, చర్యలు తీసుకున్న నిబంధనలు నీళ్లు వదిలి తో అక్రమ రసాయన గోదాములు వ్యాపారాలు చేస్తూ జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు... వేసవికాలంలో భానుడు భగభగలాడుతూ, భూగర్భ జలాలు రసాయనాలతో నిండి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. తాజాగా నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని దూలపల్లి రోడ్డులో సాయంత్రం ఓ కెమికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఎగిసిపడుతున్న మంటలు చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు భయపడి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. దాదాపు ఆరు ఫైరింజన్లు వచ్చినా అదుపు చేయడానికి నానా తంటాలు పడి అదుపులోకి తెచ్చారు.. ఈ అగ్నిప్రమాదంలో లో ఒక కారు దగ్ధమైంది.. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కాలేదని నష్టం అంచనా వేయలేదని అధికారులు తెలిపారు.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన జరిమానాలు విధించిన అక్రమ రసాయన గోదాములు నిలువరించలేక పోతున్నారు ప్రభుత్వ యంత్రాంగం.. గోదాం నిర్వాహకులు పరారీలో ఉన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అన్నారు..


Conclusion:బైట్ : జి. వి.ప్రసాద్, ADF రంగారెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.