ETV Bharat / state

మిషన్ భగీరథ పనుల్లో మృతి - మిషన్ భగీరథ పనుల్లో మృతి

మిషన్​ భగీరథ పనులు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మామిడిగూడెంలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

మిషన్ భగీరథ పనుల్లో మృతి
author img

By

Published : Oct 19, 2019, 6:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ పనులు చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కొండయ్య పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మండలంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కొండయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

మిషన్ భగీరథ పనుల్లో మృతి

ఇవీ చూడండి: సాగర్​ కాలువ ప్రమాదం: మృతదేహాల వెలికితీత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ పనులు చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కొండయ్య పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మండలంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కొండయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

మిషన్ భగీరథ పనుల్లో మృతి

ఇవీ చూడండి: సాగర్​ కాలువ ప్రమాదం: మృతదేహాల వెలికితీత

Intro:మిషన్ భగీరథ


Body:పనుల్లో మృతి


Conclusion:(విజువల్స్ వాట్సాప్ నంబర్ నుంచి తీసుకొన గలరు) భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం గ్రామంలో మిషన్ భగీరథ పనులు చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు అదే గ్రామానికి చెందిన కొండయ్య పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు మండలంలోని ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు కుటుంబ సభ్యులకు ఆయన చేయాలని అని కోరారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.