ETV Bharat / state

గంగమ్మ ఒడిలోకి గణపయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వినాయక విగ్రహాల ఊరేగింపు సందడిగా జరిగింది.

author img

By

Published : Sep 7, 2019, 7:59 PM IST

గంగమ్మ ఒడిలోకి గణపయ్య
గంగమ్మ ఒడిలోకి గణపయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విఘ్నేశ్వరస్వామి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలతో గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

గంగమ్మ ఒడిలోకి గణపయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విఘ్నేశ్వరస్వామి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలతో గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Intro: మనుగురులో వినాయక నిమజ్జనం


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వినాయక విగ్రహాల ఊరేగింపు ఎంత సందడిగా జరిగింది. ఐదు రోజుల వినాయక ఉత్సవాలు పూర్తయినందున పట్టణంలోని ని పలు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు తీసుకెళ్లారు. ఊరేగింపు సమయంలో భక్తుల కోలాటాలు ,డీజే నృత్యాలు, డప్పు చప్పుడు చేస్తూ వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.


Conclusion:బాణాసంచా కాల్చి వినాయక విగ్రహాలు ఊరేగించడం తో సంక్రాంతి సందడి నెలకొంది. ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.