ETV Bharat / state

భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలు

భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు పవిత్రోత్సవాలు నిర్వహించారు.

author img

By

Published : Aug 15, 2019, 9:45 PM IST

హైగ్రీవ జయంతి వేడుకలు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం సతీసమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన జంధ్యాలను స్వామి వారికి ధరింపచేశారు. హైగ్రీవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉపాలయంలోని హయగ్రీవానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రాలు చదవగా.. అర్చకులు దూప దీప నైవేద్యాలు సమర్పించారు. రేపటి నుంచి నిత్య కల్యాణాలు పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో రమేశ్​ బాబు తెలిపారు.

భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: ప్రగతి భవన్​లో రాఖీ సందడి

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చివరి రోజు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం సతీసమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన జంధ్యాలను స్వామి వారికి ధరింపచేశారు. హైగ్రీవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉపాలయంలోని హయగ్రీవానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రాలు చదవగా.. అర్చకులు దూప దీప నైవేద్యాలు సమర్పించారు. రేపటి నుంచి నిత్య కల్యాణాలు పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో రమేశ్​ బాబు తెలిపారు.

భద్రాద్రిలో హైగ్రీవ జయంతి వేడుకలు

ఇదీ చూడండి: ప్రగతి భవన్​లో రాఖీ సందడి

Intro:బైట్


Body:జగన్నాథచార్యులు


Conclusion:విశ్రాంత ప్రధాన అర్చకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.