భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మద్రాస్ తండాలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు.
మహిళలు కడుపుతో ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవాలని... అప్పడు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య