ETV Bharat / state

భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్​ ప్రారంభం - భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్​ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి పోర్టల్​ను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

Dharani portal launched in yellandu Bhadradri district
భద్రాద్రి జిల్లాలో ధరణి పోర్టల్​ ప్రారంభం
author img

By

Published : Oct 29, 2020, 7:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి పోర్టల్​ను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డులు నమోదు చేసేలా ఈ పోర్టల్​ను ప్రభుత్వం ప్రారంభించిందని తహసీల్దార్ మస్తాన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగరత్నమ్మ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సంఘం నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి పోర్టల్​ను ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డులు నమోదు చేసేలా ఈ పోర్టల్​ను ప్రభుత్వం ప్రారంభించిందని తహసీల్దార్ మస్తాన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగరత్నమ్మ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సంఘం నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.