ETV Bharat / state

ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైన భద్రాద్రి ఆలయం - latest news on Bhadradri Temple

భద్రాద్రి ఆలయం శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి స్వామి వారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Bhadradri Temple prepared for Ekadashi Mahotsav
ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైన భద్రాద్రి ఆలయం
author img

By

Published : Dec 27, 2019, 12:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి ఆలయం శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫలితంగా ఆలయంలోని ప్రధాన ప్రాంతాలన్నీ అందంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి.

అలంకరణ కోసం హైదరాబాద్, బెంగళూరు, రాజమండ్రిల నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. శ్రీకాళహస్తి నుంచి తీసుకువచ్చిన 15 మందితో పూలదండలు తయారు చేయించి ఆలయానికి అలంకరిస్తున్నారు. ప్రధాన ద్వారం, ధ్వజస్తంభం, ప్రధానాలయానికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఫలితంగా భద్రాద్రి ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది.

ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైన భద్రాద్రి ఆలయం

ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి ఆలయం శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫలితంగా ఆలయంలోని ప్రధాన ప్రాంతాలన్నీ అందంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి.

అలంకరణ కోసం హైదరాబాద్, బెంగళూరు, రాజమండ్రిల నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. శ్రీకాళహస్తి నుంచి తీసుకువచ్చిన 15 మందితో పూలదండలు తయారు చేయించి ఆలయానికి అలంకరిస్తున్నారు. ప్రధాన ద్వారం, ధ్వజస్తంభం, ప్రధానాలయానికి ప్రత్యేకంగా అలంకారం చేశారు. ఫలితంగా భద్రాద్రి ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతోంది.

ఏకాదశి మహోత్సవాలకు సిద్ధమైన భద్రాద్రి ఆలయం

ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

Intro:ఆలయ


Body:శోభ


Conclusion:భద్రాద్రి ఆలయం శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవా లకు సిద్ధమైంది నేటి నుంచి స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు దీంతో ఈ ఆలయంలోని ప్రధాన ప్రాంతాలన్నీ అందంగా అలంకరించారు వివిధ ప్రాంతాల నుంచి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు ఆలయ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి హైదరాబాద్ బెంగళూర్ రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించి శ్రీకాళహస్తి నుంచి 15 మందిని తీసుకువచ్చి పూల దండలు తయారు చేసి ఆలయానికి అలంకరిస్తున్నారు ప్రధాన ద్వారం ధ్వజస్తంభం ప్రధానాలయానికి ప్రత్యేకంగా అలంకారం చేశారు దీంతో భద్రాద్రి ఆలయం శోభాయమానంగా విరాజిల్లు తోంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.