ETV Bharat / state

కరోనాపై అవగాహనే లక్ష్యంగా సైకిల్​ యాత్ర - కరోనాపై భద్రాచలవాసి అవగాహన యాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రకాశ్ అనే వ్యక్తి​... భద్రాచలం నుంచి సైకిల్​ యాత్ర ప్రారంభించారు. లాక్​డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రజలను కోరుతున్నారు.

Bhadrachalam resident Bicycle trip
కరోనాపై భద్రాచలవాసి సైకిల్ యాత్ర
author img

By

Published : Apr 20, 2020, 1:37 PM IST

కరోనా వైరస్​ కట్టడిపై అవగాహన కల్పిస్తూ భద్రాచలం నుంచి సైకిల్​ యాత్ర చేపట్టారు. జిల్లా నలుమూలలకు వెళ్లి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.

ఈ యాత్రలో భాగంగా ఇల్లందు చేరుకున్న ప్రకాశ్​ను జిల్లా కలెక్టర్ ఎంవీవీ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అభినందించారు.

కరోనా వైరస్​ కట్టడిపై అవగాహన కల్పిస్తూ భద్రాచలం నుంచి సైకిల్​ యాత్ర చేపట్టారు. జిల్లా నలుమూలలకు వెళ్లి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. లాక్​డౌన్​ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.

ఈ యాత్రలో భాగంగా ఇల్లందు చేరుకున్న ప్రకాశ్​ను జిల్లా కలెక్టర్ ఎంవీవీ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ, ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.