భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సభ్యులు పుల్వామా అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
సీఆర్పీఎఫ్ కమాండెంట్ హరిఓంకారే, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కొప్పుల మురళీ ర్యాలీ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని... జై జవాన్-జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.
- ఇదీ చదవండి: 'ఈ సిరీస్లో కోహ్లీ కూడా విఫలమయ్యాడు'