ETV Bharat / state

అంగరంగ వైభవంగా ఉట్నూరు వినాయకుని శోభయాత్ర - అంగరంగ వైభవంగా ఉట్నూరు వినాయకుని శోభయాత్ర

ఉట్నూరులోని వినాయక నిమజ్జనంలో ఎంపీ సోయం బాపూరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పాలనలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అంగరంగ వైభవంగా ఉట్నూరు వినాయకుని శోభయాత్ర
author img

By

Published : Sep 12, 2019, 1:01 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పాలనలో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు. మహిళల కోలాటాల ప్రదర్శన, భక్త జన సందోహం మధ్య నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పేర్కొన్నారు.

అంగరంగ వైభవంగా ఉట్నూరు వినాయకుని శోభయాత్ర

ఇవీ చూడండి: గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పాలనలో ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు. మహిళల కోలాటాల ప్రదర్శన, భక్త జన సందోహం మధ్య నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని జడ్పీ ఛైర్మన్ రాథోడ్ పేర్కొన్నారు.

అంగరంగ వైభవంగా ఉట్నూరు వినాయకుని శోభయాత్ర

ఇవీ చూడండి: గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

Intro:


Body:కంట్రిబ్యూటర్ రాజేందర్


Conclusion:9441086640

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.